资讯

శిఖర్ ధావన్ కూడా 6 సార్లు ఒక సీజన్‌లో500 అంత కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సురేశ్ రైనా 3 సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ సిక్సర్ల రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సీఎస్కేతో జరిగిన పోరులో 5 సిక్సర్లు బాదిన అతడు పలు రికార్డులను ...
ఈ విజయంతో, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని కూడా బలోపేతం చేసుకుంది ...
మరోసారి, షెపర్డ్ బంతిని లాంగ్-ఆఫ్ వైపు స్లాట్‌లో కొట్టి సిక్స్ కొట్టి నేరుగా స్టేడియం పై అంతస్తుకు పంపాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ చూసి డగౌట్‌లో కూర్చున్న RCB ఆటగాళ్లు కేరింతలు కొడుతున్నారు.
పది పాస్ అయిన వారికి భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఏకంగా రూ. 25 వేలు పొందొచ్చు. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. ఎలా పొందాలో చూడండి.
ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాలో కోడిగుడ్లతో వెళ్తున్న లారీ నెల్లూరు జిల్లా కొప్పెలు వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు.
కాకినాడ నగరంలో భారీ వర్షం దంచి కొడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ప్రజలంతా ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షితవంతమైన ప్రయాణం ఆర్టీసీ ప్రయాణం చేయాలని వారు ...
వేసవి తాపాన్ని చల్లార్చుతూ హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది.కూకట్‌పల్లి, మియాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వర్షం నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు కురిసే అవకాశముంద ...
పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలతో దృఢంగా నిలబడ్డారు! నియోజకవర్గంలో తన పర్యటన సందర్భంగా, ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ ఏ సంక్షోభంలోనైనా పిఠాపురానికి అండగా ఉంటారని పౌరులకు భరోసా ఇచ్చారు. తన సంప్రదిం ...
ఇటీవల వన్యప్రాణుల సంచారం పెరిగిందని అటవీ అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇస్తూ వన్యప్రాణులను గౌరవంగా ...
ఉగాది రోజునుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఫైన్ రైస్ పంపిణీ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.పేద, ధనిక అన్నీ ...