资讯

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. మండు వేసవిలో భారీ వర్షాలు కురుస్తూ జనాన్ని భయపెడుతున్నాయి. పలు ...
విజయవాడ, రూరల్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. జిల్లా కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షించారు.
పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో ప్రజలను హతమారుస్తున్నారని పాకిస్తాన్ ఎప్పుడూ ఒప్పుకోదన్నారు Mim చీఫ్ అసదుద్దీన్ ...
శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తరలివచ్చారు. భక్తుల ...
విజయవాడ నగరం మరియు రూరల్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో వృక్షాలు రోడ్లపై ...
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో జరగే ప్రతిరోజు ఫ్లాగ్ లోవరింగ్ (ధ్వజావందనం) కార్యక్రమం ఈసారి భిన్నంగా జరిగింది. వాస్తవానికి ...
హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు మే 4, 2025న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ...
ఫోక్ డాన్సర్ జాను తన ప్రేమను అధికారికంగా ప్రకటిస్తూ ఫేమస్ ఫోక్ సింగర్ దిలీప్‌తో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది ...
పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని గ్రామస్తులు యుద్ధం ఏ క్షణం వచ్చినా.. భారత సైన్యం పక్షంలో నిలవాలని ప్రమాణం చేశారు. భారత్ మాతాకి ...
తెలంగాణ విద్యార్థులు ఎంబిబిఎస్ ఫలితాల్లో ప్రతిభ చూపారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ 99.24% మార్కులు సాధించింది. 132 మంది పరీక్ష ...
ఎండాకాలంలో దోమల బెడద నివారించేందుకు లెమన్ గ్రాస్ సహజ మార్గంగా ఉపయోగపడుతుంది. ఇది సిట్రోనెల్లా వాసనతో దోమలను దూరంగా ఉంచుతుంది.
తిరుమల కల్యాణవేదికలో 2016 నుండి 2025 వరకు 26,214 ఉచిత వివాహాలు జరిగాయి. టీటీడీ ఉచితంగా పసుపు, కుంకుమ, కంకణం అందిస్తుంది.